ఓం రౌత్-ఆదిపురుష్ :ఈ ఏడాది దారుణంగా ట్రోలింగ్ కి గురైన దర్శకుడు ఎవరంటే అది ఓం రౌత్ మాత్రమే. రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ తో ఆయన రూపొందించిన చిత్రం ఆదిపురుష్ పై ఎలాంటి విమర్శలు వచ్చాయో చెప్పనవసరం లేదు. ప్రభాస్ ఇమేజ్, రామాయణం సెంటిమెంట్ ఈ చిత్రాన్ని కొంతవరకు రక్షించాయి. హర్రర్ చిత్రాలని తలపించే గ్రాఫిక్స్ తో ప్రేక్షకులకు ఓం రౌత్ చిరాకు పుట్టించారు.