ఆయన సెట్ లో కూడా అందరిమీద కోపగించుకునేవారట. మీడియా పట్ల కూడా దురుసుగా ఉండేవారట. అయితే రజినీకాంత్ ఎప్పుడైతే మహావతార్ బాబా కి భక్తుడిగా మారాడో అప్పటి నుండి పూర్తిగా మారిపోయాడట. అప్పటి నుంచి రజినీకాంత్ చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎవరిపట్ల కోపంగా ఉండటం, విమర్శించడం లాంటివి చేయరు అంటూ వెల్లడించారు నాగబాబు. అయితే చిరంజీవి, రజినీకాంత్ కలిసి తెలుగులో కాళీ అనే సినిమా చేశారు.