వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఈ మూవీ కట్టిపడేస్తుంది. ఇకపై సాయిధరమ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో బిజీ కానున్నాడు. తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజు కాంబోలో సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ కాంబోపై మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.