పునీత్ సమాధి వద్ద సూర్య కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్యతో పాటు ఎస్ఆర్ ప్రభు, రాజశేఖర్ పాండియన్ కూడా పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇక తెలుగు నుంచి ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, రానా, వెంకటేష్.. పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం రాంచరణ్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
Also Read: నేను సేఫ్ గా లేను అంటూ నితిన్ భార్య పోస్ట్.. వీడియో వైరల్