‘ప్రస్థానం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సందీప్ కిషన్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘బీరువా’ వంటి ఆయా హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అటు రెజీనా సందీప్ కంటే ముందే కేరీర్ ను ప్రారంభించి తెలుగు, తమిళం చిత్రాలలో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. వీరిద్దరూ కలిసి ‘రారా క్రిష్ణయ్య’, ‘నక్షత్రం’ చిత్రాల్లో కలిసి నటించారు.