ఇంతలో సడెన్ సర్ప్రైజ్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ రామ్ ప్రసాద్. రష్మి, సుధీర్లకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ ఇద్దరు కలిసే ఉంటున్నట్టుగా తెలిపారు. షోలోనే ఆయన నోరు జారాడు. రష్మి, సుధీర్ రహస్యంగా కలుస్తున్నారని, అది ఎవరికీ తెలియదని తెలిపారు.
శ్రీదేవి డ్రామా కాంపెనీ లేటెస్ట్ ప్రోమో లో ఈ విషయాన్ని తెలిపారు. దీంతో దెబ్బకి అంతా షాక్ అయ్యారు. సీక్రెట్గా కలవడమంటే తమ ప్రేమని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మరి రాంప్రసాద్ ఉద్దేశ్యం అదేనా అనేది ఆశ్చర్యంగా మారింది.