పూరీ జగన్నాథ్ సినిమాలు, హీరో పాత్రల వల్ల యువత చెడిపోతుందనే విమర్శపై స్పందిస్తూ, అలాంటి కథలను తాను రాయలేను అని, రాసే సత్తా ఉండి, కామెంట్ చేయాలని, తనకు ఆ కెపాసిటీ లేదని, అందుకే పూరీ టాలెంట్కి అభినందనలు తెలియజేస్తానని చెప్పారు విజయేంద్రప్రసాద్. అదేసమయంలో తాను అదే రంగంలో ఉండి, ఆయనపై ఇలాంటి కామెంట్లు చేయలేనని తెలిపారు విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్ బాబు సినిమాకి కథ అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.