అయితే ఆ తరువాత కాలంలో తాము చాలా సి నిమాలు చేశామని. క్లోజ్ గానే ఉంటారని, బాలయ్యను గురించి చెప్పుకొచ్చారుకోటా. ఇక కోటాపై బాలయ్యకు ఎందుకు అంత కోపం అంటే.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మండలాదీశుడు అనే సినిమాను తీశారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా లో ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తారు.
ఈ పాత్రలో కోటా శ్రీనివాస్ రావు నటించారు. అది కూడా ముందుగా చెప్పకుండా చివరి నిమిషయంలో చెప్పారట. ఇక ఆ పాత్ర అలా చేసినందుకు కోటాపై నందమూరి అభిమనులు, ఫ్యామిలీ సభ్యులు మండిపడటంతో పాటు.. ఫ్యాన్స్ దాడి కూడా చేశారు. ఇలా బాలాయ్య చేసిన పనిలో తప్పేమి లేదు అంటూ కోటా చెప్పడం కొసమెరుపు.