అయితే ఈ రోజు (సోమవారం) రాజమౌళి సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు భైరవలు ప్లాస్మా డొనేషన్ చేశారు. దీంతో అభిమానులు రాజమౌళి ఎందుకు చేయలేదన్న ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయం జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజుల్లోనే ప్లాస్ డొనేట్ చేయాలన్నారు. కరోనా సమయంలో బాడీలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొద్ది రోజులు మాత్రమే శరీరంలో ఉంటాయన్నారు.
అయితే ఈ రోజు (సోమవారం) రాజమౌళి సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు భైరవలు ప్లాస్మా డొనేషన్ చేశారు. దీంతో అభిమానులు రాజమౌళి ఎందుకు చేయలేదన్న ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయం జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజుల్లోనే ప్లాస్ డొనేట్ చేయాలన్నారు. కరోనా సమయంలో బాడీలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొద్ది రోజులు మాత్రమే శరీరంలో ఉంటాయన్నారు.