ఎన్ని విమర్శలు వచ్చినా బోనీ కపూర్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బోనీ కపూర్ ఓపెన్ అయ్యారు. కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. శ్రీదేవి అందం కోసం కఠిన డైట్ ఫాలో అయ్యేవారు. ఆహారంలో ఉప్పు లేకుండా చూసుకునేవారు. అసలు ఉప్పు వాడకపోవడం వలన బీపీ సమస్యలు వచ్చేవి. అప్పుడప్పుడు కళ్ళు తిరిగిపడిపోయేది. వైద్యులు హెచ్చరించినా ఆమె ఆహారపు అలవాట్లు మార్చుకోలేదని, అన్నాడు.