దారుణమైన ఫోటో షేర్ చేసి ఛీర్స్ అన్న శ్రీరెడ్డి... ఆడపిల్లల తండ్రిగా సిగ్గేస్తోందటూ మండిపడ్డ నెటిజెన్

First Published Aug 26, 2022, 12:25 PM IST

శ్రీరెడ్డ్డి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె లోయర్ లేకుండా కాళ్ళు చూపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దానికి సింగిల్ ఫర్ ఎవర్, ఛీర్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఎప్పటిలాగే నెటిజెన్స్ బూతులతో రెచ్చిపోయారు. కొందరైతే పొగడ్తలు కురిపించారు. ఓ నెటిజన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు.

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఓ దశలో ఆమె ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆమె చేసిన మీటూ ఆరోపణలు ప్రకంనలు చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ చేశారు. మరి కొందరు ప్రముఖ నటులు అవకాశాలు పేరుతో వాడుకున్నారని ఓపెన్ అయ్యారు.

అలాగే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన చేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. అప్పటి నుండి తనకు నచ్చని వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతూ, నచ్చిన వాళ్ళను పొగుడుతూ గడిపేస్తూ ఉంటుంది. అలాగే హాట్ ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు అడగడం ఆమెకు ఇష్టమైన వ్యవహారం. 
 

తాజాగా శ్రీరెడ్డ్డి షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఆమె లోయర్ లేకుండా కాళ్ళు చూపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దానికి సింగిల్ ఫర్ ఎవర్, ఛీర్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. ఎప్పటిలాగే నెటిజెన్స్ బూతులతో రెచ్చిపోయారు. కొందరైతే పొగడ్తలు కురిపించారు. ఓ నెటిజన్ మాత్రం ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక ఆడపిల్లల తండ్రిగా నీ ఫోటో చూడాలంటే నాకే సిగ్గుగా ఉంది క్షమించు అంటూ కామెంట్ చేశాడు. శ్రీరెడ్డి ట్విట్టర్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ మధ్య శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఛానల్ లో వంటలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు.

చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం. 2021లో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్లైమాక్స్ మూవీలో శ్రీరెడ్డి నటించారు. ఆ తర్వాత ఈమెకు ఎలాంటి ఆఫర్స్ రాలేదు. అందుకే సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టారు. 
 

click me!