తర్వాత కార్తీక్ ఇంద్రుడికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోమని చెబుతాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు, హిమ ఇద్దరు సౌందర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ నాన్నలు కనిపించారా తాతయ్య వాళ్ళని తీసుకొస్తానని వెళ్ళింది కదా ఇంతవరకు రాలేదు అని అంటుంది. అప్పుడు హిమ బాధతో అమ్మ వాళ్ళు వస్తే బాగుంటుంది. అప్పుడు ఆనంద్ రావు హిమ కి దైర్యం చెబుతుంటాడు. మరొకవైపు కార్తీక్, దీప, పండరి వాళ్ళు అందరికి వెళ్లగా అక్కడ ఇంద్రుడు కాళీ చేసి వెళ్లిపోయి ఇక్కడ ఈ ఇల్లు అమ్మబడును అని రాసి ఉంటుంది.