శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో చూస్తుంటే శివాజీ, శోభా శెట్టి మధ్య రచ్చ తారా స్థాయికి చేరినట్లు అనిపిస్తోంది. ఈ గేమ్ కి శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు.