అతిథిగా ఉండాలి తప్ప మా సొంతం, దోపీడీలు, దౌర్జన్యాలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన బలంగా చెబుతారు. ఆ సంభాషణలు రాజకీయ ప్రయాణానికి, ఓ తెలుగు రాష్ట్రంలో అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి అని సోషల్ మీడియా జనం అంటున్నారు. ఈ శ్యాంబాబు క్యారెక్టర్, ఆ సీన్ మీద ఏపీ మంత్రి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో అంటోంది ఓ వర్గం మీడియా.