కూలీ చిత్రం ద్వారా రజినీ, సత్యరాజ్ 37 సంవత్సరాల తర్వాత కలిసి తెరపై కనిపించారు. ఈ మధ్య కాలంలో వారు ఏ సినిమాలోను నటించలేదు. అయితే రజినీకాంత్ నటించిన శివాజి చిత్రంలో విలన్ గా సత్యరాజ్ ను తీసుకోవాలని డైరెక్టర్ శంకర్ చాలా ప్రయత్నించారు. కానీ ఆ అవకాశాన్ని సత్యారాజ్ వద్దనుకున్నారు, ఆ పాత్రను తిరస్కరించారు.