దర్శకుడు, నటుడు సముద్రఖని నటుడిగా బిజీగా ఉన్నారు. అందులో భాగంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన `గేమ్ ఛేంజర్` సినిమాలో నటించారు. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్యా, జయరాం, సముద్రఖని వంటి నటీనటులు నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. పూర్తిగా రాజకీయ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టు టీమ్ ప్రకటించింది. వాస్తవం వేరేలా ఉంది.