రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఎవడు సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా చేయాల్సి ఉందట. కాని అనారోగ్య కారణాల వల్ల సమంత ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట. రామ్ చరణ్ తో మరో సినిమాను కూడా సమంత మిస్ అయ్యింది. ఆసినిమా ఏదో కాదు బ్రూస్ లీ. ఈ సినిమాలో ముందుగా సమంతను తీసుకున్నా.. ఆమె ఆ టైమ్ లో వేరే సినిమాలు కమిట్ అవ్వడం, అవి కంప్లీట్ చేయడానికి ఈ సినిమాను వదలుకుందని తెలుస్తోంది. దాంతో రకుల్ ఈ అవకాశం అందుకుంది. అయితే ఎవడు, బ్రూస్లీ ఈరెండు సినిమాలు పెద్దగా నడవలేదు.
Also Read: