ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం సికిందర్ కోసం సన్నాహాలు చేస్తున్నారు, ఇది సాజిద్ నడియాద్వాలా మరియు AR మురుగదాస్లతో కలిసి చేస్తున్నారు. ఈద్ సందర్భంగా 2025 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈమూవీలో సల్మాణ్ ఖాన్ జంటగా రష్మిక మందన్న నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి , కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.