సింగీతం శ్రీనివాస్ రావు డైరెక్షన్ లో ఏఎన్నార్, జయసుధ, తులసీ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ప్రతిబింబాలు. ఈసినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. అయితే అప్పట్లో అంత పెద్ద స్టార్ డమ్ ఉన్న ఏఎన్నార్ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు ఏం సమస్యలు వచ్చి ఉంటాయి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… ఏఎన్నార్, జయసుధ హీరో హీరోయిన్స్ గా ప్రతిబింబాలు టైటిల్ తో మూవీ స్టార్ట్ చేశారు.