దీని తర్వాత సల్మాన్ ఖాన్ అనుకున్న మాట నిలబెట్టుకున్నాడు. దీని ద్వారా, అతను భారతదేశపు మొట్టమొదటి ఎముక మజ్జ దాత అయ్యాడు. ఈ ఘటన జరిగి 14 ఏళ్లు కావస్తున్నా ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంత వరకూ ఎవరికి తెలియదనే చెప్పాలి. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలోని బోన్ మారో డోనర్ రిజిస్ట్రీలో సల్మాన్ ఖాన్ పేరు కనిపించింది. నాలుగేళ్ల బాలిక పూజ గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ మొదట్లో తన ఫుట్బాల్ జట్టు నుండి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే చివరి క్షణంలో జట్టు వెనక్కి తగ్గింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మరియు అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ మాత్రమే విరాళం ఇచ్చారు.