ఆయన ఇంకా చెబుతూ, తనకు చాలా ఖర్చులున్నాయని, లాయర్ల ఖర్చులు వంటివి, వాటికి డబ్బు కావాలంటూ సెటైర్లు పేల్చాడు. వెయ్యి కోట్లలో కనీసం పావు వంతు కూడా తనకు రాదని చెప్పాడు. ఐటీ డిపార్ట్ మెంట్, ఈడీ అధికారులు ఈ నివేదికలను చదివి ఇంటికి వచ్చి తనిఖీచేస్తారు, అప్పుడు నా దగ్గర ఉన్న వాటి గురించి అందరికి నిజం తెలుస్తుందని వెల్లడించారు సల్మాన్. మొత్తంగా ఈ వార్తలను ఆయన ఖండించారు. అయితే గత సీజన్ కంటే ఎక్కువే పారితోషికం ఇస్తున్నట్టు టాక్.