అప్పుడు వసు మాటలకు కోపంతో రగిలిపోతున్న సాక్షి (sakshi)ఎలా అయినా వసుని ఇరికించాలి అని అనుకొని వసుధర డ్రస్సుల గురించి మాట్లాడుతూ ఉన్న నాలుగు డ్రెస్సులు అనే పదేపదే వేసుకుంటావు అంటూ రిషి,గౌతమ్ ల ముందు అవమానిస్తుంది. మరొకవైపు జగతి(jagathi),దేవయాని లు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి సాక్షి వస్తుంది. అప్పుడు జగతి, సాక్షిని పొల్యూట్ చేయొద్దు అక్కయ్య అని అంటుంది.