రిషి ,ఇందాక జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు .వసుధార మాత్రం క్యాంటీన్ కి వెళ్లి ఒక్కత్తే కూర్చొని బాధపడుతూ, "ఇందాక అంత జరిగినా మీరు ఎందుకు ఒక మాట అయినా మాట్లాడలేదు?, ఆ సంఘటన ఆపలేదు?, అసలు మీ మనసులో ఏముంది సార్? అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సాక్షి,వసుధార దగ్గరికి వస్తుంది. వచ్చి" నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, మహేంద్ర భూషణ్ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నాను అని మీడియా అందరి ముందు చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఆ మాటలు విని అగ్నిపర్వతంలా నీ మనసు బద్దలపై ఉంటది కదా?" అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే,సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే!!