అప్పుడు సాక్షి(sakshi)ఈ ఆనందం మరికొద్ది సేపే నీకు ఘోరంగా అవమానం జరగబోతోంది అని నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సాక్షి,వసు కి కంగ్రాట్స్ చెప్పు కాస్త అనుమానం వచ్చే విధంగా మాట్లాడడంతో వసు(vasu)కి సాక్షి మాటల మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత ప్రోగ్రాం మొదలవుతుంది. అప్పుడు రిషీ రాకపోవడంతో గౌతమ్,వసు,జగతి ముగ్గురు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆ తరవాత జగతి దగ్గరికి సాక్షి, దేవయాని అక్కడికి వెళ్లి జగతికి వారి మాట్లాడితే లేనిపోని టెన్షన్ పెడతారు.