ఈ క్రమంలోనే `ఖుషి 2` సినిమా అకీరా నందన్తో చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ, ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్ను ఫ్లైట్లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు.
ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. అది(ఖుషి 2) జరుగుతుందేమో చూడాలి` అనిచెప్పారు. `గేమ్ ఛేంజర్` మూవీ ఈ నెల 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, కీయారా అద్వానీజంటగా నటించారు. ఇందులో నెగటివ్ రోల్లో ఎస్ జే సూర్య చేశారు. శంకర్ దర్శకత్వం వహించగా, దిల్రాజు నిర్మించారు.