ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రుక్మిణి,దేవి పడుకున్నప్పుడు, మీ నాయన ఎవరో చెప్తే నీకు మంచిగానే ఉంటది, కానీ దాని తర్వాత అసలైన సమస్యలు మొదలవుతాయి. కనుక మంచి సమయం అప్పుడు నీకే నిజం తెలుస్తుంది అమ్మ అని బాధపడుతుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ తాగుబోతు కి ఫోన్ చేస్తాడు కానీ ఆ తాగుబోతు ఫోన్ ఎత్తడు. ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకున్నాను ఇప్పుడు ఈయన దగ్గర దొరికిపోవడం కన్నా తప్పించుకోవడమే మంచిది అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ఆ తాగుబోతు.