ఇక వాళ్ళిద్దరూ అక్కడికి ఆగకుండా మళ్లీ కార్తీక్ ను వెతకడానికి వెళ్తారు. కార్తీక్ హోటల్ దగ్గరికి వెళ్లి అప్పారావు (Apparao) కోసం చూస్తాడు. కానీ అప్పారావు అక్కడ లేకపోయేసరికి బాధపడతాడు. అదే సమయంలో రుద్రాణి (Rudrani) మనుషులు మళ్లీ అక్కడికి వస్తారు. అక్కడ కూడా కార్తీక్ వాళ్లను బ్రతిమాలుతూ ఉంటాడు.