అక్కడ వసుధారని ఊహించుకుంటాడు.వసు తనతో మాట్లాడినట్టు అనుకుంటాడు.అప్పుడు రిషి కి కొన్ని బాల్స్ కనిపిస్తాయి ఇవి వసుధర వే అని అనుకోని ఆ బాల్స్ పడిపోయిన దిక్కులో వెళ్తూ ఉంటాడు అలాగా రిషి ఆ ల్యాబ్ లో ఒక రూం లోకి వెళ్తాడు. అక్కడ వసు కిందపడి ఉంటుంది. రిషి వెంటనే వసుని ఎత్తుకుని సోఫాలో కూర్చోబెడతాడు. గౌతమ్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని పిలవమని చెప్తాడు. అంతలో రిషి,వసు దగ్గరికి వెళ్లి లెగు వసుధార, నువ్వు చివరి పరీక్ష రాయాలి,రాయగలవు.