ఆ తర్వాత రిషిని సాక్షి భోజనానికి పిలవగా సరే అని అంటాడు రిషి. ఆ మాటకు వసు(vasu) ఆశ్చర్య పోతుంది. మరొకవైపు రిషి వస్తాడు అని అద్దం ముందు తెగముస్తాబు అవుతూ ఉంటుంది సాక్షి. ఆ తర్వాత సాక్షి,దేవయానికి ఫోన్ చేసి చెప్పడంతో దేవయాని సాక్షికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఆ తర్వాత రిషి సాక్షి ఇంటికి రావడంతో సాక్షి ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు లోపలికి ఇన్వైట్ చేయగా రిషి వెల్కమ్ నాకు ఒక్కనికే కాదు సాక్షి అని అనడంతో ఇంతలోనే అక్కడికి గౌతమ్, జగతి,మహేంద్ర(Mahendra)రావడంతో సాక్షి షాక్ అవుతుంది.