మరోవైపు రామ్ చరణ్.. అకీరా బాధ్యతలు తీసుకున్నాడని, హీరోగా తనే పరిచయం చేస్తాడనే కొత్త వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అకీరా మదర్ రేణు దేశాయ్ స్పందించారు. ఆమె ఈ రూమర్స్ ని ఖండించారు.
ఇలాంటి రూమర్స్ గతంలోనూ విన్నాను అని, అప్పుడు కూడా చెప్పాను, మళ్లీ చెబుతున్నాను, అకీరా ఇప్పుడు ఏ సినిమా చేయడం లేదని తెలిపారు. `ఓజీ`లో నటిస్తున్నారనేది పూర్తిగా ఫేక్ అని చెప్పారు.