ఇక గతేడాది అక్టోబర్ లో అమితాబ్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’ చిత్రం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినట్టు ట్రేడ్ వర్గాలు నివేదికలు తెలుపుతున్నారు. ఇక ఈ నెల 20 నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన ‘మిషన్ మజ్ను’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ‘యానిమల్’,‘పుష్ప 2’లో నటిస్తోంది. ఇక సంక్రాంతి కానుగా వచ్చిన ‘వారసుడు’ థియేటర్లలో సందడి చేస్తోంది.