రష్మిక మందన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయి. పుష్ప తర్వాత రష్మిక ఇండియాలోని ఐదు ప్రధాన నగరాల్లో 5 లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న రూమర్ ప్రకారం రష్మిక బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, ముంబై, గోవా నగరాల్లో ఏ విలాసవంతమైన ఫ్లాట్స్ కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.