దాంతో జ్ఞానాంబ (Jnanaamba ) కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఇక ఇంటికి తీసుకువచ్చిన మైరావతి (Mairavathi) వీళ్ళిద్దరికీ పెద్ద శిక్ష వేస్తాను అని చెప్పి జానకి రామచంద్రల చేత పిండి వంటలు చేపిస్తుంది. మైరావతి.. మీ కొడుకును కోడలిని సంతోషంగా ఇంటికి తీసుకు వెళ్ళు అని అంటుంది. దాంతో జ్ఞానాంబ (Jnanaamba) ఎలా క్షమించమంటావు వీళ్లని అని అంటుంది.