అనంతరం `ఓజీ` సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గ్యాంగ్ స్టర్ ప్రధానంగా రూపొందుతుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది.
ముంబయి బేస్డ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. `హరిహర వీరమల్లు`కంటే ఈ సినిమా కోసం ఎక్కువగా ఆసక్తితో ఉన్నారు.