మెగా పవర్ స్టార్ రాంచరణ్ అమెరికాలో గేమ్ ఛేంజర్ గ్రాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. రాంచరణ్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం యుఎస్ వెళ్ళింది. అతిథులుగా సుకుమార్, బుచ్చిబాబు హాజరవుతున్నారు. దీనితో డల్లాస్ నగరం తెలుగు వారితో, మెగా అభిమానులతో సందడిగా మారింది.