రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోస్.. ఆమె చూపులే చురకత్తులు

First Published Sep 6, 2021, 2:51 PM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ సైడ్ నెక్ లా ఉండే టాప్ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. 

ఎప్పటిలానే రకుల్ తన స్టైల్ తో ఈ ఫోటో షూట్ లో కేక పెట్టిస్తోంది. ఆమె లుక్స్ కిల్లింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. చూడగానే ఆకర్షించే రూపం రకుల్ సొంతం. వెండితెరపై గ్లామర్ ఒలకబోసిన రకుల్ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది. 

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సరసన కొండ పొలం అనే చిత్రంలో నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ డ్రస్ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల విచారణ కోసం ఆమె ఈడీ ముందు హాజరైన సంగతి తెలిసిందే. 

రకుల్ తో పాటు పూరి జగన్నాధ్, ఛార్మి, తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ముమైత్ ఖాన్ లాంటి వారు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఈ కేసులో ఈడీ రకుల్ ని కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఆమె బ్యాక్ ఖాతాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం రకుల్ మామూలుగానే తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ మూవీలో మెరిసింది. ఈ చిత్రంలో రకుల్ లాయర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

click me!