నా గుండెల్లో పెట్టి దివ్యని చూసుకుంటాను మీకు ఎలాంటి భయం అక్కర్లేదు అంటాడు విక్రమ్. ఆ మాటలకి నందు ఆనందపడతాడు. ఆ తర్వాత సీన్లో అందరూ హాల్లో కూర్చుని నీళ్ల బిందెలో ఉంగరం వేసి దివ్య గెలిస్తే తులసి గెలిచినట్టు, విక్రమ్ గెలిస్తే వాళ్ళ అమ్మ గెలిచినట్టు అని అంటారు. నందు బిందెలో వేయడానికి తులసికి ఉంగరం ఇస్తాడు.