ఇటీవల లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీ లత. `అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది. ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో వన్ ఇయర్..? సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో..? అంటూ కామెంట్ చేసింది.
ఇటీవల లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీ లత. `అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది. ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో వన్ ఇయర్..? సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో..? అంటూ కామెంట్ చేసింది.