అయితే జరుగుతున్న ప్రచారం మేరకు పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ఇచ్చిన బిజియం విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ సంతృప్తి చెందలేదట. దీనితో సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో బిజియం చేయించుకుంటాం అని దేవిశ్రీకి చెప్పేశారు. వెంటనే ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని రంగంలోకి దించారు. థమన్, సామ్ సీఎస్, అంజనీష్ లోకనాథ్ ముగ్గురూ పుష్ప 2 బిజియం కోసం వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇది కంఫర్మ్ అయిందట.