ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని ఎనేర్జి కనిపిస్తుంది అని అన్నారు. రామ్ ఒక కసితో ఈ చిత్రాన్ని చేసాడు అని పూరి అన్నారు. ఈ చిత్రంలో నటించిన, వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పూరి కృతజ్ఞతలు తెలిపారు.