రోగ్, పైసా వసూల్, మెహబూబా, రొమాంటిక్, లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. వీటిలో పైసా వసూల్ మూవీ బాలయ్యతో తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన డిజాస్టర్ అయింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఫ్లాప్ అయింది.