మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు.భారీ బడ్జెట్ లో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాతల్లో కెఎస్ రామారావు ఒకరు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కేఎస్ రామారావు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.