నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై మరొకరు కౌంటర్స్ వేసుకుంటున్నారు. నిర్మాత చిట్టిబాబు రెండు మూడు సందర్భాల్లో సమంతను టార్గెట్ చేశారు. ఆమె అనారోగ్యం అంతా నాటకం. సింపతీతో తన సినిమాలకు ప్రచారం తెచ్చుకోవాలని చూస్తుంది. సమంత ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరు, అన్నారు.