హైదరాబాద్లోని వెస్టిన్ హోటల్లో ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. ఇందులో టాలీవుడ్ తారలంతా పాల్గొన్నారు. ప్రగ్యా జైశ్వాల్తోపాటు రకుల్, హేబా పటేల్, మంచు లక్ష్మి, శివాత్మిక, శివానీ, ఫరియా అబ్దుల్లా తోపాటు మరికొందరు కథానాయికలు, నవదీప్, త్రిగుణ్, యాంకర్ ప్రదీప్ వంటి వారు పాల్గొన్నారు. టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ పాల్గొని సందడి చేశారు.