అవును అది కూడా ఇప్పుడు కాదు.. బాహుబలి సినిమా చేసిన తరువాతే ఆయన ఈ పని చేశాడట ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. బాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే దర్శకుడు రాజ్ కుమార్ హీరాణి. మున్నాభాయ్ ఎమ్ బీబీఎస్, పీకే, త్రీ ఇడియట్స్, సంజు లాంటి అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ తో సినిమా చేయాలి అని అనుకున్నాడట.