విమానం నుంచి తీసిన మరో ఫోటోని పంచుకుంటూ మీరు మనోహరంగా ఉంటారని, మనం మళ్లీ కలుసుకునే వరకు హైదరాబాద్` అంటూ బై బై చెప్పింది దీపికా. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, ప్రభాస్, నాగ్ అశ్విన్లకు థ్యాంక్స్ చెప్పింది దీపికా. అయితే ఈ విందులో పులావ్, హైదరాబాదీ బిర్యానీ, చికెన్, ఫిష్, నాటుకోడి పులుసు వంటి కూరలున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీపికా పంచుకున్న ఫోటో వైరల్ అవుతుంది.