ఈశ్వర్ రిలీజై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ట్రెండింగ్ గా మారాడు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జూన్ కి వాయిదా పడింది.