ఆ మధ్య తమిళ దర్శక నిర్మాత ఆర్ కె సెల్వమణి పూజా పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూజా హెగ్డే 12 మంది వ్యక్తిగత సిబ్బందిని మైంటైన్ చేస్తూ, వాళ్ళ ఖర్చులు నిర్మాతలపై వేస్తూ భారంగా తయారయ్యారంటూ ఓపెన్ గా ఫైర్ అయ్యారు. ఇవన్నీ గమనిస్తుంటే స్టార్ హీరోయిన్ హోదా దక్కడంతో పూజా యాటిట్యూడ్ పెరిగిపోయిందన్న మాట వినిపిస్తుంది.