‘అందాల రాక్షసి’ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కూడా శివారాధన చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఆదియోగి పుణ్యక్షేత్రాన్ని లావణ్య త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేసి.. అభిమానులు, ప్రజలకు మహాశివరాత్రి శుభాక్షాంలు తెలిపింది.