తాజాగా పాయల్ దైవ సన్నిధిలో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక చింతనతో ఆకట్టుకుంటోంది. రెడ్ చుడీదార్ లో వేంకటేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. నుదిట నామాలు పెట్టుకొని, రాధే, రాధే అని రాసుకొని దేవుడిని స్మరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది.